సింగరేణిలో కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్.
కొత్తగూడెంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం రాసూరు శంకర్ అధ్యక్షతన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా జేఏసీగా ఏర్పడి కృషి చేయాలని నిర్ణయించాయి.…
మానవత్వం చాటుకున్న ధను క్రియేషన్స్ వై టి ఛానల్ టీమ్… శుభాకాంక్షలు తెలిపిన ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్
అటు దేశ రక్షణలో సైనికుడు, ఇటు ప్రేక్షకులకు తనదైన శైలిలో సామాన్యులకు సైతం ఆనందింప చేస్తున్నా బి ప్రేమ్ కుమార్ ఆర్మీ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో అభాగ్యులకు, యాచాకులకు పేదలకు అన్నదానం ప్రేమ్ డ్యాన్స్ అకాడమి ఆద్వర్యంలో…
హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్
హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ పాల్గొన్నారు.స్థానిక సుజాత నగర్ సీతంపేట బంజార నందు జరిగిన హోలీ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు యువతి యువకులు పాల్గొని హోళీ పండుగ వేడుకలు…
ఉద్యోగ ఉపాధ్యాయులు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు
స్థానిక లక్ష్మీ దేవి పల్లి మండలం టీచర్స్ కాలనీ నందు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ జీవితం ఏడు రంగుల (ఇంద్రధనస్సు) వలే మెరిసిపోవాలని అందరి జీవితాల్లో ఈ హోలీ సంబరాలు ఆనందం నింపాలని…
సర్వారం గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు
హోలీ సంబురాలు సుజాత నగర్ మండలం సర్వారం ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.గ్రామాలలో యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. కామ దహనం అనంతరం స్ధానిక ప్రజలు నాయకులు ఉద్యోగులు రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందగా వేడుకలను…
టి ఎస్ టి టి ఎఫ్ ఇల్లందు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గుగులోత్. రాజు, వాంకుడోత్ శ్రీను
TSTTF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల గౌరవ అధ్యక్షులుగా భట్టు నాగేశ్వరావు,అధ్యక్షులు గుగులోత్ రాజు,ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ శ్రీను,కోశాధికారి ధరావత్ కాంతారావు, ఉపాధ్యక్షులు గుగులోత్ బాల,కార్యదర్శులు భూక్య బాలాజీ, గుగులోతు నాగేశ్వరరావు…
మొక్కలు నాటండి భావితరాలకు ఆస్తులుగా ఇవ్వండి: కె ఎన్ రాజశేఖర్
స్ధానిక కొత్తగూడెం పట్టణంలో ఎస్.కళ్యాణి కు ప్రకృతి హరిత దీక్షను ఇచ్చి, ప్రకృతి సేవలు చేయుటకు సగర్వంగా ఆహ్వానిస్తున్నాట్లు ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణియన్,కె ఎన్ రాజశేఖర్ అన్నారు. పుట్టినరోజు…
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ అహ్మద్ పాషా
చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన కుమారస్వామి అను అతను నగదు రూపంలో పైసలను ATM నుండి విత్ డ్రా చేసుకొని… ఆ నగదు తన వెనుక జేబులో వేసుకున్నానులే అనే ధ్యాసలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.వెనుక జేబులో వేసే క్రమంలో…


