Mon. Jun 22nd, 2026

Category: Political

Political news

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

J365 NEWS, పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం, షష్ట పీఠాధిపతి, మహాకవి బహుభాషా పండితులు ఉమర్‌ ఆలీషా వారి 140వ జయంతి ఉత్సవాలు అనంతపురం ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా…

ఆర్టీఐ ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ నియోజకవర్గ అధ్యక్షులుగా శివ నాయక్

  J365 NEWS,పాలకవీడు:    సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు గా పాలకవీడు మండలం బెట్టే తండ గ్రామానికి చెందిన ధీరావత్ శివ నాయక్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ,ప్రధాన కార్యదర్శి జానకి…

భద్రాద్రి జిల్లాలో ఏసిబి కు చిక్కిన హెడ్ మాస్టర్

కొత్తగూడెం పట్టణంలో గల కూలీ లైన్ హైస్కూల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో హెడ్ మాస్టర్ రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.కరాటే శిక్షణకు పాఠశాలకు రూ.30 వేలు మంజూరయ్యాయి. కరాటే శిక్షకుడికి…

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం మరియు పండ్లు పంపిణీ

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయ,కిరణ్ దంపతులు తరుపున ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతీ రత్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్థిక విభాగం సలహాదారుడు మాలోత్ బాలు నాయక్, అదనపు అధ్యక్షులు మోహన్ చారి కలిసి యాచకులకు,అభాగ్యులకు…

మండల కేంద్రంలో టీబీ ఆరోగ్యo పై అవగాహన సదస్సులో పాల్గొన్న మండల బిజెపి మాజీ అధ్యక్షులు భూక్య రాజేష్ నాయక్

టీ బీ అవగాహన సదస్సులో సుజాతనగర్ మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి రమేష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి పేద ప్రజలకు టీబీ వ్యాధికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పున్నమయ్య,…

ప్రశాంతంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతవరణంలో ప్రారంభమైంది.భద్రాద్రి జిల్లాల్లోని 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది టీచర్ ఓటర్లు ఓటును వినయోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రాలలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు సజావుగా వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 8…