Mon. Feb 2nd, 2026

Category: Political

Political news

ఈ నెల 17,18 తేదీలలో బాల,బాలికలు డివిజనల్ స్థాయి గిరిజన క్రీడా పోటీలు పీఓ బి.రాహుల్ ఐఎఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో మరియు వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులను ఈ నెలలో జరిగే డివిజన స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేలా సంబంధిత హెచ్ఎం,వార్డెన్, పిడి,పీఈటీలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని…

ముద్దుల సుపుత్రుడు సుహర్షిత్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానము: ఝాన్సీ భగవాన్ దాస్.

ఝాన్సీ భగవాన్ దాస్ దంపతుల కుమారుడు సుహార్షిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.భగవాన్ దాస్ ,ఝాన్సీ దంపతుల ముద్దుల కుమారుడు సుహార్షిత్… పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బాధ్యులకు అనాధలకు యాచకులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐక్య తల్లిదండ్రుల…

బాక్సింగ్ తో ఉజ్వల భవిష్యత్తు:రాష్ట్ర బాక్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి, పాల్గొన్న జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్

కొత్తగూడెం: విద్యార్థులకు చదువుతో పాటు బాక్సింగ్ క్రీడ వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ శిక్షణ తరగతుల పర్యవేక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఆయన కొత్తగూడెం…

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్,ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రీను నాయక్

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించి మొక్కులు బహుమతి ఇచ్చి శాలువాతో సన్మానించిన కోమల్ స్కిన్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ బి.శ్రీను నాయక్,ఏ టి ఈ సి…

నాగటి నారాయణ జీవితం నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శం వర్ధంతి సభలో : రాష్ట్ర కార్యదర్శి బి.రాజు

టీఎస్‌యుటిఎఫ్ సీనియర్ నాయకులు నాగటి నారాయణ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్‌యుటిఎఫ్ కార్యాలయం టీచర్స్ భవన్‌లో వర్ధంతి సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నాగటి నారాయణ చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,…

గుంతలు పడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన: బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడు బ్రిడ్జిపై గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ రోడ్డుపై బైఠాయించి ప్రత్యేక నిరసన తెలిపారు.ఏళ్లుగా రహదారిపై ఉన్న గుంతల కారణంగా అనేక మంది ప్రమాదాలకు…

ఎలి లిల్లీ రూ. 9,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ విస్తరణ – హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మరింత బలపడనుంది

J365 NEWS:  ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly and Co) తెలంగాణలో తమ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ. 9,000 కోట్ల (ఒక బిలియన్ డాలర్ల) భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ…

బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం

J365 NEWS, హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల కార్యక్రమంలో సినీ హీరో,…

దోమల నివారణకు పైరిత్రం పిచికారీ

పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో మంగళవారం దోమల నివారణ చర్యల్లో భాగంగా పైరిత్రం పిచికారీ చేశారు. వైద్యాధికారులు మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే…