Tue. Feb 3rd, 2026

Category: Political

Political news

రాజారాంపల్లి లో శ్రీ రాముని అక్షింతల ఊరేగింపు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామంలో శనివారం సాయంత్రం రాముని అక్షింతల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గాజులు మల్లేశం మాట్లాడుతూ.. అక్షింతలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. భక్తులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాముని…

కాంగ్రెస్ మేనిఫెస్టోలొ మున్నూరు కాపు కార్పొరేషన్ చేర్చడం హర్షనీయం.

—హర్షం వ్యక్తం చేసిన మున్నూరుకాపు నాయకులు. మణుగూరు,19 నవంబర్ (J365news) తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మున్నురు కాపులు కోరడమైనది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం…