సీపీఎస్ విద్రోహ దినం నిరసనలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. హాథీరామ్ నాయక్
సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర…




