Tue. Sep 1st, 2026

సీపీఎస్ విద్రోహ దినం నిరసనలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. హాథీరామ్ నాయక్

సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర…

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

                    పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు…

బంజారాల ఆచారాలు, సంస్కృతికి నిలయం తీజ్‌ ఉత్సవాలు: ఎమ్మెల్యే కూనంనేని..– తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న సాబీర్‌పాషా, మేయర్‌ గణేష్‌

  బంజారాల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ ఉత్సవాలు నిలయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బంజారా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ బానోత్‌ వీరు నాయక్‌ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న తీజ్‌…

శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు..ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు 

ప్రజాప్రభుత్వ “శక్తి” పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ జేఏసీ, కొత్తగూడెం జిల్లాలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసింది. కొత్తగూడెం లోకల్ జేఏసీ కార్యవర్గం.చైర్మన్: శ్రీ పి. మానయ్య, సీనియర్…

సీపీఎస్‌ రద్దుకై చలో హైదరాబాద్‌ మహా ధర్నా గోడపత్రిక ఆవిష్కరించిన ఎం ఆర్ ఓ శిరీష

     సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌ మహా ధర్నా’ కార్యక్రమ గోడపత్రికను లక్ష్మీదేవిపల్లి మండలంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీదేవిపల్లి…

డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలి : పీఆర్‌టీయూటీజీ డిమాండ్

     డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూటీజీ డిమాండ్ చేసింది.కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4 మెమోను పొరుగు రాష్ట్రంలో అమలు…

రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి..

J365న్యూస్( సుజాతనగర్):రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరి పంట కాకుండా ఇతర ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ఇరిగేషన్ డి.ఈ. భాస్కర్ తెలియజేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు కలిసి సమావేశం వరి పంట సాగులపై…

త్రివర్ణ పతాకంతో స్వాతంత్ర్య దినోత్సవ రోజు సందడి చేసిన మిక్కీ మౌస్ వేషధారణలో యువత

         80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యువకులు దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో సందడి చేశారు. జాతీయ జెండాను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా బైక్ పై జాతీయ జెండాను పట్టుకొని సందడి. జెండాతో పాటు ప్రత్యేక…

ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుడి స్కూటీ చోరీ

పాల్వంచలోని ఆర్‌డీఓ కార్యాలయం ప్రాంగణంలో పార్క్ చేసిన స్కూటీ చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణుగూరుకు చెందిన గుగులోత్ వీరన్న కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న సాయంత్రం TS 28…

భారీ వర్షాలు నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల పట్ల హెచ్ఎంలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి:ఐటీడీఏ పీవో బి రాహుల్

  రానున్న 36 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గిరిజన గ్రామాలలో మారుమూల ప్రాంత గిరిజనులందరూ అప్రమత్తంగా ఉండి ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి మీ పిల్లలను వాగులు వంకల వైపు వెళ్లకుండా చూడాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి…