Wed. Mar 25th, 2026

మండల కేంద్రంలో టీబీ ఆరోగ్యo పై అవగాహన సదస్సులో పాల్గొన్న మండల బిజెపి మాజీ అధ్యక్షులు భూక్య రాజేష్ నాయక్

టీ బీ అవగాహన సదస్సులో సుజాతనగర్ మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి రమేష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి పేద ప్రజలకు టీబీ వ్యాధికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పున్నమయ్య,…

ప్రశాంతంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతవరణంలో ప్రారంభమైంది.భద్రాద్రి జిల్లాల్లోని 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది టీచర్ ఓటర్లు ఓటును వినయోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రాలలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు సజావుగా వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 8…

శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఐటీడీఏ పీవో బి.రాహుల్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐటిడిఏ ప్రాంగణంలోని శివాలయంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ దంపతులు దర్శించుకున్నారు.బుధవారం నాడు శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి దర్శనానికి…

మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహూల్ ఐఎఎస్

ఆదివాసి గిరిజన గ్రామాలలో పనిచేయుచున్న ఉద్యోగులకు మరియు గిరిజనులకు,గిరిజన కుటుంబాలకు,గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ పరమ శివుని కరుణాకటాక్షాలతో…