నీట్ లో ఎంఎస్ గైనకాలాజిస్ట్ పీజీ సీటు సాధించిన గిరిజన యువతి ధనావత్ ప్రియాంక
నేలకొండపల్లి మండలంలోని మంగాపురతండా కు చెందిన ధనావత్ ప్రియాంక మెడికల్ పీజీ సీటు ను సాధించింది. మారుమూల గ్రామానికి చెందిన ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆమె ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసించారు.ఏపీలోని…


