Wed. Mar 25th, 2026

జర్నలిస్ట్ కుమార్ కు పితృవియోగం.నివాళులు అర్పించిన సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు

కొత్తగూడెం సీనియర్ జర్నలిస్టు కండే కుమార్ తండ్రి కండె నరసయ్య (70) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసయ్య మంగళవారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎం నేతలు మున్సిపల్ పరిధిలోని ఏ-…

పట్టుదలతో కష్టపడితే ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చునని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్

పట్టుదలతో కష్టపడితే ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చునని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్ అన్నారు. సోమవారం దుమ్ముగూడెం మండల పరిధిలోని రామచంద్రుని పేట గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్…

సినీ గేయ రచయిత,సింగర్,ఎస్ జి టి యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఆచార్య డా.మద్దెల.శివకుమార్ కు సతివియోగం.

సినీ గేయ రచయిత, సింగర్ అభ్యదయ వాది,ఎస్ జి టి యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఆచార్య డా.మద్దెల.శివకుమార్ కు సతివియోగం.ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ..…

పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్బంగా మొక్కల నాటిన చిన్నారి ప్రకృతి ప్రేమికుడు రిషాన్

పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్బంగా కొత్తగూడెం సీనియర్ రాజకీయ నాయకులు షేక్ గౌస్ బాయ్  మనవడు ( 3సం) చిరంజీవి రిషాన్ హరిత దీక్ష ను ఇచ్చి మొక్కలను నాటించినందుకు గాను సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రకృతి ఉమ్మడి భద్రాద్రి…

పదవ తరగతి పరీక్షలు పై ప్రత్యేక శ్రద్ధ హెచ్ఎం వార్డెన్,సబ్జెక్ట్ టీచర్లు తీసుకోవాలి

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులలో చదువులో వెనకబడ్డ పిల్లలకు రాత్రి ఉదయం స్టడీ అవర్స్ ప్రతిరోజు తప్పని సరిగా జరిగేలా చూసి హెచ్ఎం వార్డెన్ మరియు సబ్జెక్ట్ టీచర్లు పిల్లలతో పాటు…

సైన్స్ డే కి సందర్భంగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు… కె.ఎన్ రాజశేఖర్

  J365 న్యూస్, కొత్తగూడెం: సి వి రామన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చేసినటువంటి విశేషా సేవల ఆవిస్కరణ గుర్తుగా సైన్స్ డే ని జరుపుకుంటారు. జాతీయస్థాయి నాయకుల పుట్టినరోజు సందర్భంగా, జాతీయ పండుగలు మరియు వివిధ జాతీయ దినోత్సవల సందర్భంగా…

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

J365 NEWS, పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం, షష్ట పీఠాధిపతి, మహాకవి బహుభాషా పండితులు ఉమర్‌ ఆలీషా వారి 140వ జయంతి ఉత్సవాలు అనంతపురం ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా…

ఆర్టీఐ ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ నియోజకవర్గ అధ్యక్షులుగా శివ నాయక్

  J365 NEWS,పాలకవీడు:    సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు గా పాలకవీడు మండలం బెట్టే తండ గ్రామానికి చెందిన ధీరావత్ శివ నాయక్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ,ప్రధాన కార్యదర్శి జానకి…

భద్రాద్రి జిల్లాలో ఏసిబి కు చిక్కిన హెడ్ మాస్టర్

కొత్తగూడెం పట్టణంలో గల కూలీ లైన్ హైస్కూల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో హెడ్ మాస్టర్ రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.కరాటే శిక్షణకు పాఠశాలకు రూ.30 వేలు మంజూరయ్యాయి. కరాటే శిక్షకుడికి…

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం మరియు పండ్లు పంపిణీ

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయ,కిరణ్ దంపతులు తరుపున ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతీ రత్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్థిక విభాగం సలహాదారుడు మాలోత్ బాలు నాయక్, అదనపు అధ్యక్షులు మోహన్ చారి కలిసి యాచకులకు,అభాగ్యులకు…