Wed. Mar 25th, 2026

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పై కొర్రీలు సరికాదు

  J365 న్యూస్,  అశ్వారావుపేట : ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో తన నివాసంలో సున్నం నాగమణి , మోరంపుడ అప్పారావు మాట్లాడుతూ రైతు భరోసా అమలు విషయములో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని , రైతు భరోసా…

మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు కాలుష్య నియంత్రణ గల క్లాత్ బ్యాగుల పంపిణి: బాలు నాయక్

J365 న్యూస్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ గల క్లాత్ బ్యాగులను పంపిణీ చేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్.పాల్వంచ మండలం కిన్నెరసాని నందు బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా అయన…

ఘనంగా రైఫిల్ షూటింగ్ ప్రారంభోత్సవం మరియు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

J365 న్యూస్: లక్ష్మీ దేవీ పల్లి మండలం శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవనజ మరియు డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో రైఫిల్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుకలు మరియు మహిళ ఉపాధ్యాయ…

చుంచుపల్లిమండలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సీజ్

J365 న్యూస్: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజే చేశారు.వైద్యుడు లేకుండా అర్హతలేని వ్యక్తులతో వైద్యం చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం అనుమతులు తీసుకోవాలని వైద్యశాఖ అధికారి డా.ఎం.మధువరన్,డిప్యూటీ డెమో…

2025 ఆదివాసి టిచర్స్ అసోసియేషన్ క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన పి ఓ రాహుల్ ఐఎఎస్

J365 న్యూస్: 2025 ఆదివాసి టిచర్స్ అసోసియేషన్ నూతన వాల్ క్యాలెండర్ మరియు టేబుల్ క్యాలెండర్స్ ను ఐటిడిఏ భద్రాచలం కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ మన్నెమ్మ,ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయ…

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారాలు..

J365 న్యూస్,మహబూబాబాద్: మానుకోట జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ఎర్రజెండలో నడిరోడ్డుపై వినూత్న నిరసన తెలియజేశారు జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న మాట్లాడుతూ గౌరవ సీఎం  ఇచ్చినటువంటి మాట సమగ్ర…

2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

 2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ బాల, బాలికలకు ఇంగ్లీష్ మీడియంలో ఐదవ తరగతిలో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

కెనరా రోబోకో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ

చదువుతోనే ఉన్నతస్థాయి కి చేరుకోగలం మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు గుండె విజయరామరావు J365 న్యూస్,వేలేరు :  చదువుతోనే ఉన్నతస్థాయి కి చేరుకోగమని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు గుండె విజయరామరావు   అన్నారు. శుక్రవారం కెనరా రోబోకో ఫౌండేషన్…