Tue. May 19th, 2026

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్:భూక్యా సంజీవ్ నాయక్

J365 న్యూస్:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు,GRSS ఛైర్మెన్ భూక్య సంజీవ్ నాయక్ SSA ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొపెసర్…

పురుగు మందు తాగి టెన్త్ విద్యార్థి మృతి

పురుగు మందు తాగి టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాల్య తండాకు చెందిన చరన్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. జనవరి 1న కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికి వచ్చాడు.…

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పై కొర్రీలు సరికాదు

  J365 న్యూస్,  అశ్వారావుపేట : ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో తన నివాసంలో సున్నం నాగమణి , మోరంపుడ అప్పారావు మాట్లాడుతూ రైతు భరోసా అమలు విషయములో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని , రైతు భరోసా…

మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు కాలుష్య నియంత్రణ గల క్లాత్ బ్యాగుల పంపిణి: బాలు నాయక్

J365 న్యూస్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ గల క్లాత్ బ్యాగులను పంపిణీ చేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్.పాల్వంచ మండలం కిన్నెరసాని నందు బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా అయన…

ఘనంగా రైఫిల్ షూటింగ్ ప్రారంభోత్సవం మరియు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

J365 న్యూస్: లక్ష్మీ దేవీ పల్లి మండలం శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవనజ మరియు డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో రైఫిల్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుకలు మరియు మహిళ ఉపాధ్యాయ…

చుంచుపల్లిమండలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సీజ్

J365 న్యూస్: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజే చేశారు.వైద్యుడు లేకుండా అర్హతలేని వ్యక్తులతో వైద్యం చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం అనుమతులు తీసుకోవాలని వైద్యశాఖ అధికారి డా.ఎం.మధువరన్,డిప్యూటీ డెమో…

2025 ఆదివాసి టిచర్స్ అసోసియేషన్ క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన పి ఓ రాహుల్ ఐఎఎస్

J365 న్యూస్: 2025 ఆదివాసి టిచర్స్ అసోసియేషన్ నూతన వాల్ క్యాలెండర్ మరియు టేబుల్ క్యాలెండర్స్ ను ఐటిడిఏ భద్రాచలం కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ మన్నెమ్మ,ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయ…

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారాలు..

J365 న్యూస్,మహబూబాబాద్: మానుకోట జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ఎర్రజెండలో నడిరోడ్డుపై వినూత్న నిరసన తెలియజేశారు జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న మాట్లాడుతూ గౌరవ సీఎం  ఇచ్చినటువంటి మాట సమగ్ర…