Tue. May 19th, 2026

2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

 2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ బాల, బాలికలకు ఇంగ్లీష్ మీడియంలో ఐదవ తరగతిలో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

కెనరా రోబోకో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ

చదువుతోనే ఉన్నతస్థాయి కి చేరుకోగలం మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు గుండె విజయరామరావు J365 న్యూస్,వేలేరు :  చదువుతోనే ఉన్నతస్థాయి కి చేరుకోగమని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు గుండె విజయరామరావు   అన్నారు. శుక్రవారం కెనరా రోబోకో ఫౌండేషన్…

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టి జిల్లా అధికార ప్రతినిధి భూక్యా బాలు నాయక్ .

J365 న్యూస్,మహబూబాబాద్:  భూక్యా బాలు నాయక్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్ ను వారి యొక్క కలెక్టర్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గిరిజన వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో…

విద్యార్థులలో ఆంగ్ల నైపుణ్యాలను పెంపొందించాలి– జడ్పీహెచ్ఎస్ కో ఎడ్యుకేషన్ ప్రధానోపాధ్యాయురాలు జి. నాగశ్రీ.

J365 న్యూస్, మణుగూరు  ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంగ్ల ఉపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ ఆధ్వర్యంలో ఆంగ్ల ఉపాధ్యాయులు గౌరీశంకర్, రవి ప్రసాదు, జ్యోతిలు కోఆర్డినేటర్లుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్…

బహుజన ఐక్యవేదిక స్టేషన్ ఘన్పూర్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

J365 న్యూస్: స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బహుజన ఐక్యవేదిక స్టేషన్ ఘన్పూర్ ఆధ్వర్యంలో MRPS మండల అధ్యక్షులు గుర్రం నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్…

సావిత్రిబాయి పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి….బాలు నాయక్

J365 న్యూస్, కిన్నెరసాని: సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మహిళలంతా ఉపాధ్యాయ వృత్తిని ప్రేమిస్తూ నిరంతరం విద్యాభివృద్ధికి తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడాలని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ బాలు నాయక్ అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా…

గాలిపటాలు ఎగురవేస్తున్నారా? జరభద్రం : డబ్ల్యూ.సి.ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్

చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉంది J365 న్యూస్, కొత్తగూడెం: ఉత్సాహభరితమైన ఆనందంతో రంగు రంగుల గాలిపటాలు ఎగురవేసే కాలం ప్రారంభమైంది.గాలిపటాలు ఎగురవేయడంలో పలు జాగ్రత్తలు పాటించాలని వరల్డ్ వైజ్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్…

మంత్రి సీతక్కతో చర్చలు సఫలం.. CRTల సమ్మె విరమణ.

తమ డిమాండ్లు నెరవేర్చాలని కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల(CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ,మినిమం టైం స్కేల్ మినహా మిగతా అన్నింటికీ ఆమె సానుకూలంగా స్పందించారు. మహిళలకు 108 రోజుల ప్రసూతి సెలవు, ఐదో తేదీలోపు…