Fri. Aug 7th, 2026

Category: Political

Political news

ఐక్య తల్లిదండ్రుల సంఘం కరపత్రాలు పంపిణీ చేసిన ఏటిఈసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్

ఐక్య తల్లిదండ్రుల సంఘం సభ్యత్వ నమోదు మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు హెచ్ఎం యన్ చందు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి కరపత్రాలు అందజేసిన ఎటిఈసి (అలియాన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్)…

కూనవరం పాఠశాలలో హెచ్ ఎం డాక్టర్ మీరా హుస్సేన్ అద్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కూనవరం పాఠశాలలో డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ అద్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తీరక పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు,ఆటలు,నాటకాలతో వేడుకను సృజనాత్మకంగా నిర్వహించారు.డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ.. బతుకమ్మ…

మండల స్థాయి టి ఎల్ ఎం మేళాలో ప్రథమ బహుమతిని అందుకున్న ఎంపిపిఎస్ పాలకొయ్య తండా టీచర్ వి.జ్యోతి. అభినందించిన ఎంఈఓ శ్రీరామ్మూర్తి 

పాల్వంచ మండల స్థాయి టి.ఎల్.ఎం మేళాలో ఎంపిపిఎస్ పాలకొయ్య తండా ఉపాధ్యాయురాలు వి.జ్యోతి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ బహుమతిని ఎంఇఓ  శ్రీరామ్మూర్తి చేతుల మీదుగా అందుకున్నారు.జ్యోతి మాట్లాడుతూ.. విద్యాబోధనలో సులభతరం కోసం విద్యార్సథుల సర్వతోముఖాభివృద్దికి, అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి …

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బూడిద తరలించే బాధ్యత గిరిజన యువతి యువకులకు…

J365 NEWS,     భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే బూడిదను నిబంధనలను పరిశీలించి నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు తరలించే బాధ్యతలను బిటిపిఎస్ అధికారులు ఎక్కువ శాతం చేయూత అందించి వారి కుటుంబాలను పోషించుకొనే వెసులుబాటు కల్పించాలని ఐ…

భవిష్యత్తు కార్యాచరణ పై బంజారాల కార్యచరణ

భద్రాద్రి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షుడు బట్టు హుస్సేన్ నాయక్, రైతు సేన జిల్లా అధ్యక్షుడు పాపావత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివనాయక్ మాట్లాడుతూ… బంజారా, లంబాడీలను…

ఏసీబీ వలలో ఎమ్మార్వో, ఆర్ఐ,ధరణి ఆపరేటర్.

ఓ రైతుకి సంబంధించిన 10 కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి పదివేల రూపాయల లంచం తీసుకుంటు ఉండగా ఖమ్మం ఏసీబీ డిఎస్పి వై రమేష్ తల్లాడ తహసీల్దార్,మరో ఇద్దరినీ దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తహసిల్దారు వంకాయల సురేష్, ఆర్ఐ…

లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ …

—మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ –లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ, సభను జయప్రదం చేయండి డాక్టర్ బానోత్ జగదీశ్వర్ నాయక్….జేఏసీ చైర్మన్. —గుగులోత్ కిషన్ నాయక్ జేఏసీ వైస్ చైర్మన్, డాక్టర్…

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై చర్చకు రండి ..

J365 NEWS:    వైసీపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై మాట్లాడాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావ్ అన్నారు. గూడూరు…