Sun. Feb 1st, 2026

Category: Political

Political news

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా రవి రాథోడ్ విజ్ఞప్తి

మొంథా తుపాను ప్రభావంతో నిన్న రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతు రహదారులు జలమయమయ్యాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…

జిల్లా యన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా యన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి జన్మదిన వేడుకలు 

యన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా డి.సి.సి కార్యాలయంలో కేక్ కట్…

రైతు బాంధవుడు భాగం కేశవరావుకు ఘన నివాళులు: సర్వారం మాజీ సర్పంచ్ బానోత్ మాన్సింగ్ 

సుజాత నగర్ మండలం కొత్త అంజనాపురం గ్రామ ప్రముఖ రైతు బాంధవుడు,రాజకీయ నాయకుడు భాగం కేశవరావు (కేశవులు) అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయనకు సర్వారం మాజీ సర్పంచ్ బానోత్ మాన్సింగ్ ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు భాగం శంకరయ్య,భాగం…

డిఏ బకాయిలు చెల్లించి పిఆర్సి ప్రకటించాలి : టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ డిమాండ్

ఆళ్లపల్లి:ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించి, కొత్త పిఆర్సిని ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.జడ్పీహెచ్ఎస్ మర్కోడు పాఠశాలలో సంఘం మండల అధ్యక్షులు అగ్గి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో…

కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి భక్తుల గోత్రనామములతో విశేష అభిషేకాలు జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని…

గిరిజన సంక్షేమ శాఖ పి ఈ టి పండిట్స్ ఉపాధ్యాయులను అప్గ్రేడ్ చేయాలి

ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు హిందీ పండిట్స్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పి ఆర్ టి యు జిల్లా సన్న హక సమావేశానికి హాజరైన రాష్ట్ర నాయకులను కలిసి…

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్.

J365NEWS,విశాఖపట్నం:   గూగుల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ మరియు కృత్రిమ మేధస్సు (AI) హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు ₹1.25 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడులలో ఒకటిగా…

కొయగట్టు పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి స్థల సేకరణ: హెచ్ ఎం నూనావత్‌ భిక్షం.

లక్ష్మీదేవిపల్లి మండలం, కొయగట్టు గ్రామం‌ అదనపు కలెక్టర్ సౌరబ్‌ శర్మ ఆదేశాల మేరకు,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొయగట్టులో నూతన భవనాల కోసం స్థల సేకరణ చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూనావత్‌ భిక్షం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామస్థుల సహకారంతో దాదాపు…

కుసుమ నవీన్ పుట్టినరోజు మొక్కలు నాటడం జరిగింది 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు ఆదర్శవంతుడు కుసుమ నవీన్ అన్న పుట్టినరోజు సందర్భంగా జబ్బు ఇచ్చిన సమాచారం మేరకు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ ఉపాధ్యాయుడు బాలు నాయక్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు లేదా ఏదైనా శుభకార్యం నాడు…

సమగ్ర శిక్షా పథకం 2026 వరకు మాత్రమేనా…?

J365NEWS,VIJAYAWADA: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBVs) శాశ్వత బోధక సిబ్బంది నియామకంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేద బాలికల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది.న్యాయమూర్తులు బట్టు దేవానంద మరియు హరిహరనాథ్…