Sat. Mar 21st, 2026

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బూడిద తరలించే బాధ్యత గిరిజన యువతి యువకులకు…

J365 NEWS,     భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే బూడిదను నిబంధనలను పరిశీలించి నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు తరలించే బాధ్యతలను బిటిపిఎస్ అధికారులు ఎక్కువ శాతం చేయూత అందించి వారి కుటుంబాలను పోషించుకొనే వెసులుబాటు కల్పించాలని ఐ…

భవిష్యత్తు కార్యాచరణ పై బంజారాల కార్యచరణ

భద్రాద్రి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షుడు బట్టు హుస్సేన్ నాయక్, రైతు సేన జిల్లా అధ్యక్షుడు పాపావత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివనాయక్ మాట్లాడుతూ… బంజారా, లంబాడీలను…

ఏసీబీ వలలో ఎమ్మార్వో, ఆర్ఐ,ధరణి ఆపరేటర్.

ఓ రైతుకి సంబంధించిన 10 కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి పదివేల రూపాయల లంచం తీసుకుంటు ఉండగా ఖమ్మం ఏసీబీ డిఎస్పి వై రమేష్ తల్లాడ తహసీల్దార్,మరో ఇద్దరినీ దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తహసిల్దారు వంకాయల సురేష్, ఆర్ఐ…

లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ …

—మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ –లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ, సభను జయప్రదం చేయండి డాక్టర్ బానోత్ జగదీశ్వర్ నాయక్….జేఏసీ చైర్మన్. —గుగులోత్ కిషన్ నాయక్ జేఏసీ వైస్ చైర్మన్, డాక్టర్…

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై చర్చకు రండి ..

J365 NEWS:    వైసీపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై మాట్లాడాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావ్ అన్నారు. గూడూరు…

మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు, సీపీఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా

చుంచు పల్లి మండలం బాబు క్యాంప్ మహమ్మద్ రజబ్ అలీ భవన్ లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు కార్యక్రమానికి విచ్చేసి మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…

పాల్వంచ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న బి.శ్రీనివాసరావు

పాల్వంచ మండల స్థాయి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎంఇఓ శ్రీరామ్ మూర్తి శాలవ కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ నేపథ్యంలో ఎంపీపీఎస్ నాగారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఎంపీడీవో విజయ…

రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు…… మాపై దుష్ప్ర ప్రచారం చేస్తే సహించం…

…. రాజకీయ కుట్ర లో కోయ సోదరులు ఆగం కావద్దు. ….. గిరిజన చట్టాలను పకడిబందీగా అమలుకై కలసి యుద్ధం చేద్దాం. …… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ. …….. అంబేద్కర్ విగ్రహానికి…