Man Dies After Dog Scratch, Experts Warn Against Rabies Negligence
J365 NEWS: A man from Kothagudem district has died after contracting rabies from a scratch caused by his pet dog. Believing the injury to be too minor, the victim did…
J365 NEWS: A man from Kothagudem district has died after contracting rabies from a scratch caused by his pet dog. Believing the injury to be too minor, the victim did…
J365NEWS: రుమటాయిడ్ అర్థరైటిస్, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న, మాజీ డిఎస్పి నళిని జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను, ఆమె యొక్క అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం గురించి వాకబ్…
J365 NEWS: శ్రీకల్ప సోషల్ సర్వీసెస్ జనగాం వారి ఆధ్వర్యంలో మహిళ లకు కుట్టు శిక్షణ, బ్యూటీషన్లు కోర్స్, హోమ్ నీడ్ ప్రోడక్ట్ షాంపూ, ఫినయిల్, సర్ఫ్ కోర్స్ లలో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.…
– జన్మనిచ్చిన నేల కొత్తకోట గ్రామానికి, ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించి ఋణం తీర్చుకుంటాను – కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభలో మనసు విప్పి పలు విషయాలు మాట్లాడిన పి.వి.ఎస్.ఎన్.రాజు J365 NEWS, చోడవరం : కొత్తకోట…
J365NEWS, చోడవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న గోవాడ చక్కెర కర్మాగారంను ఆర్ధిక ఇక్కట్లు నుండి గట్టెక్కించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెరకు సాగు గిట్టుబాటు అయ్యేవిధంగా వ్యవసాయ విధానాలను రూపొందించి, ఈ కర్మాగారానికి పూర్వ వైభవం…
కొత్త తండాలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు. ఈ సందర్భంగా గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారి దివ్య దర్శనం సందర్భంగా టేకులపల్లి మండలంలోని కొత్త తండా గ్రామంలో భవానీలు, మాతలు స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అమ్మ వారి అనుగ్రహం ఆశీస్సులతో…
Mahabubabad At a meeting organized today at the district headquarters of Manukota under the leadership of Manukota Lambadi Reservation Protection JAC, Banoth Shankar said that all Lambadi youth, irrespective of…
మహబూబాబాద్ జిల్లా ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ మాట్లాడుతూ లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడి బిడ్డలు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి తండా…
దసరా బోనాంజ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటన సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ – గత ఏడాది 5000…
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్ధి జాటోత్ సాయి తేజ ను సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేసి చంపేశారని, విద్యార్థి చావుకు కారణమైన సెకండ్ ఇయర్ విద్యార్థులను కఠినంగా శిక్షించాలని హైవే రోడ్డు బ్లాక్ చేసిన…