Tue. Feb 3rd, 2026

బెస్ట్ టీచర్ అవార్డ్ తీసుకున్నా ఎంపిపిఎస్ తుంగారం హెచ్.ఎం అజ్మీర రమేష్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ తీసుకున్నా ఎంపిపిఎస్ తుంగారం హెచ్.ఎం అజ్మీర రమేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తుంగారం చండ్రుగొండ మండలం ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అజ్మీర రమేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా బెస్ట్ టీచర్ గా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ…

మట్టి వినాయక విగ్రహాల నిర్వహకులకు గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం: రమేష్ రాథోడ్

హైందవ సంస్కృతి పరిరక్షణ పర్యావరణ హాని చేయని,జీవ వైవిధ్యం కోసం కృషి చేస్తూ పాల్వంచ పట్టణ పరిధిలో గణేష్ గ్రౌండ్,కేటీపియస్ పాల్వంచ ఏ-కాలనీ లో ఏర్పాటు చేసిన వినాయక మట్టి విగ్రహ దాత రామి శెట్టి వెంకటకృష్ణారావు. కమిటీ అధ్యక్షులు భానోత్…

సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి-నాగకృష్ణ బయ్య అభిమన్యు

J365న్యూస్, కొత్తగూడెం:భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు మేధావులు విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నాగకృష్ణ కృష్ణ బయ్య అభిమన్యు పిలుపునిచ్చారు.…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

j365news,Kothagudem:   ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను…

సిపిఎస్ రద్దుకై డిమాండ్. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు పిఆర్‌టియు టీఎస్ మెమోరాండం

  సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో జరగనున్న సిపిఎస్ రద్దు మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో,పిఆర్‌టియు టీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం చేయాలని ఆదేశాలిచ్చారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను మట్టితో పూడిపించి మానవత్వం చాటుకున్న రావు కిరణ్ కుమార్.

లక్ష్మిదేవి పల్లి మండలం, హమాలి కాలనీ లో మెయిన్ రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితుల్లో ఉండటంతో చాతకొండ నివాసి రావు కిరణ్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు.ఆదివారం స్థానిక 6 వ బెటాలియన్ కమాండర్ శివ ప్రసాద్…

యూనియన్ కోఆర్డినేషన్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నా టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహాన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఇఓ కార్యాలయంలో యూనియన్ కోఆర్డినేషన్ సమీక్షా సమావేశం డిఇఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…

మేము సైతం అంటూ…మహిళలు కోటి గింజల సేకరణ,నాటే కార్యక్రమం

“ప్రకృతి హరిత దీక్ష , భావితరాలకు రక్ష” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవు తున్నారు.“ప్రకృతిని మనం కాపాడితే… ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ మహిళలు కూడా కోటి గింజల సేకరణ,నాటే కార్యక్రమాల్లో చురుకుగా…