Thu. Aug 6th, 2026

రైతుల ప్రయోజనాలు కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నాను..

 – జన్మనిచ్చిన నేల కొత్తకోట గ్రామానికి, ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించి ఋణం తీర్చుకుంటాను – కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభలో మనసు విప్పి పలు విషయాలు మాట్లాడిన పి.వి.ఎస్.ఎన్.రాజు J365 NEWS,  చోడవరం : కొత్తకోట…

గోవాడ సుగర్స్ కు పూర్వ వైభవం తీసుకురండి-పి.వి.ఎస్.ఎన్.రాజు

J365NEWS,   చోడవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న గోవాడ చక్కెర కర్మాగారంను ఆర్ధిక ఇక్కట్లు నుండి గట్టెక్కించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెరకు సాగు గిట్టుబాటు అయ్యేవిధంగా వ్యవసాయ విధానాలను రూపొందించి, ఈ కర్మాగారానికి పూర్వ వైభవం…

కొత్త తండాలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు

కొత్త తండాలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు. ఈ సందర్భంగా గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారి దివ్య దర్శనం సందర్భంగా టేకులపల్లి మండలంలోని కొత్త తండా గ్రామంలో భవానీలు, మాతలు స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అమ్మ వారి అనుగ్రహం ఆశీస్సులతో…

సెప్టెంబర్ 28న చలో మానుకోట లంబాడీల ఆత్మగౌరవ సభ ర్యాలీని జయప్రదం చేయండి.

మహబూబాబాద్ జిల్లా ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ మాట్లాడుతూ లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడి బిడ్డలు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి తండా…

సింగరేణి కార్మికులకు దసరా బోనాంజ…

దసరా బోనాంజ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటన సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ – గత ఏడాది 5000…

సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ వేధింపులకు గిరిజన విద్యార్థి మృతి–J365 NEWS

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్ధి జాటోత్ సాయి తేజ ను సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేసి  చంపేశారని, విద్యార్థి చావుకు కారణమైన సెకండ్ ఇయర్ విద్యార్థులను కఠినంగా శిక్షించాలని హైవే రోడ్డు బ్లాక్ చేసిన…

ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలి.. మధుసూదన్ రెడ్డి. J365 NEWS

ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలి, –సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి. ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలని, సిపిఐ…

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో గుడిసె వాసుల పాదయాత్ర-J365 NEWS

  కొమరం భీం కాలనీ గుడిసె వాసులకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం ఆగదు ప్రజా ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ప్రజలు కనబడటం లేదా? జిల్లా మంత్రులు రయ్ రయ్…

కొమరం భీం కాలనీవాసుల పాదయాత్ర ఆవాజ్,సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ సంపూర్ణ మద్దతు:జలాల్

కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండల పరిధిలో వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలో సుమారు ఐదు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు ప్రభుత్వం స్థల హక్కు పత్రము,వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని ఈనెల 22న సిపిఎం కొత్తగూడెం…