Wed. May 6th, 2026

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై చర్చకు రండి ..

J365 NEWS:    వైసీపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై మాట్లాడాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావ్ అన్నారు. గూడూరు…

మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు, సీపీఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా

చుంచు పల్లి మండలం బాబు క్యాంప్ మహమ్మద్ రజబ్ అలీ భవన్ లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు కార్యక్రమానికి విచ్చేసి మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…

పాల్వంచ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న బి.శ్రీనివాసరావు

పాల్వంచ మండల స్థాయి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎంఇఓ శ్రీరామ్ మూర్తి శాలవ కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ నేపథ్యంలో ఎంపీపీఎస్ నాగారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఎంపీడీవో విజయ…

రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు…… మాపై దుష్ప్ర ప్రచారం చేస్తే సహించం…

…. రాజకీయ కుట్ర లో కోయ సోదరులు ఆగం కావద్దు. ….. గిరిజన చట్టాలను పకడిబందీగా అమలుకై కలసి యుద్ధం చేద్దాం. …… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ. …….. అంబేద్కర్ విగ్రహానికి…

గిరిజన విద్యార్థికి ఆర్థిక సహాయం : ఐ.టి.డి.ఏ, పీ.ఓ రాహుల్

J365 NEWS, భద్రాచలం 13 సెప్టెంబర్ 25:నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసి యువకుడు పట్టుదలతో, ఏకాగ్రతతో మొక్కవోని దీక్షతో ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యం ఏ హిస్టరీలో సీటు సంపాదించిన పాయం కాంతారావు తోటి విద్యార్థులకు స్ఫూర్తి…

శ్రీ చైతన్య స్కూల్‌లో హిందీ దివస్ వేడుకలు:రోజువారీ జీవితంలో హిందీ యొక్క ఔచిత్యాన్ని తెలిపిన ప్రిన్సిపాల్ రావూరి నివేదిత

శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం–1 బ్రాంచ్‌లో శనివారం హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.హిందీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, ప్రేరణాత్మక గీతాలు, పాత్రధారణలు,కథా వివరణలు ప్రదర్శించారు. మీరాబాయి, కబీర్ దాస్,రహీమ్ తదితర కవుల వేషధారణలతో…

సెప్టెంబర్ 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌

J365 NEWS,Kothagudem:  సెప్టెంబర్ 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజేందర్ మాట్లాడుతూ కక్షిదారులు తమ వివాదాలను…

ఎన్‌సిసి శిక్షణతో దేశభక్తి, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

J365 NEWS, Kothagudem:    ఎన్ సి సి శిక్షణతో దేశభక్తి, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మణుగూరు మిట్టగూడెం లోని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్ సి సి…

డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకై శుక్రవారం పాల్వంచ మండలంలోని పలు ఆశ్రమ పాఠశాల ఎస్ టి హాస్టల్ లలో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు నిరవధిక సమ్మెను మొదలు…