Tue. Feb 3rd, 2026

విద్యార్థుల అంతర్గత నైపుణ్యాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం: అశ్వరావుపేట ఎంఎల్ఏ జారే అది నారాయణ 

.    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కమలాపురంలో ఇన్స్పైర్ మరియు ఇగ్నైట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మేటిమేషన్ విద్యార్థులకు ప్రేరణ,నడవడిక, జ్ఞానం అనే అంశం కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే…

రామడుగు రాధా పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించిన శ్రీనగర్ కాలనీ మాజీ సర్పంచ్,లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్

ఆర్ఎస్ఎస్ ప్రముఖులు,వాణిజ్య పన్నుల శాఖలో అధికారిగా పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు స్వర్గీయ రామడుగు పురుషోత్తం ధర్మపత్ని రామడుగు రాధా తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీనగర్ కాలనీ మాజీ…

లోడిగా అఖిల్  స్నేహితుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం.

.   సంతోష్ నగర్ నందు గల మణుగూరు శ్రీవిద్య స్కూల్ లో లోడిగా అఖిల్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అఖిల్ తల్లిదండ్రులు లోడిగా రామారావు జయమ్మ చేతుల మీదుగా మహా అన్నదానం చేశారు.అదేవిధంగా విద్యార్థుల కు స్కూల్ వైట్ డ్రెస్…

ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.వక్తలు మాట్లాడుతూ…ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన స్వాతంత్రం. అహింసా మార్గంలోనే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాం” అని పేర్కొన్నారు.పిల్లల వేషధారణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్…

అయోధ్య ఆశయాల సాధనకు పునరంకితమవుదాం..కర్తవ్యాల అమలే అమరులకిచ్చే ఘన నివాళి:కార్యదర్శి సాబీర్ పాషా.

సీపీఐ రాష్ట్ర మహాసభలు పార్టీ పురోగతికి,ప్రజాసమస్యల పరిస్కారానికి దోహదపడతాయి.రాజకీయ చైతన్యంతో పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకం కావాలి.జిల్లా సమగ్రాభివృద్ధి సమస్యల పరిస్కారమే అజెండాగా ఉద్యమాలు నిర్మిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం.జిల్లా కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు.…

ప్రకృతి ప్రేమికుడు కే ఎన్ రాజశేఖర్‌కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం..

కొత్తగూడెం: పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటుతూ,ప్రకృతి హరిత దీక్ష ద్వారా అనేక మందికి మొక్కలు నాటే అలవాటు కలిగించిన మొక్కల రాజశేఖర్ కు అరుదైన గౌరవం దక్కింది.గతంలో “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు…

ప్రమోషన్లో అడక్వసి విధానాన్ని తొలగించాలి:భద్రాద్రి జిల్లా టి ఎస్ టిటిఎఫ్ కమిటి

భద్రాద్రి జిల్లా టి ఎస్ టిటిఎఫ్ కమిటి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సూపర్డెంట్ కు పలు సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా టి ఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సీ 2000…

అతిధులను ఆకర్షించిన బాలుడు ప్రకృతి హరిత దీక్షుడు మహమ్మద్ అఫాన్ జైదీ.

సముద్రాల సుధాకర్ కుమారుడి రిసెప్షన్ గౌతమ్ పూర్ కమ్యూనిటీ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు రిటర్న్ గిఫ్టుగా మొక్కలను అందజేస్తూ మొక్కలు పర్యావరణానికి మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అతిధులను కోరుతూ వచ్చిన అతిథుల కు…

తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు భూక్యా వర ప్రసాద్.

తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ…