Wed. May 20th, 2026

లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ముందస్తు అరెస్ట్

భద్రాచలం శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి,మంత్రుల పర్యటనకు ఇబ్బంది కలిగించవచ్చని ఉద్దేశంతో వివిధ సంఘల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర…

మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి,ఏదైనా శుభకార్యం రోజు ఓ మొక్కను నాటండి సూచించిన: ప్రకృతి ప్రేమికుడు కే.ఎన్ రాజశేఖర్

ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంత అవసరమో కరోనా నేర్పింది… ఈ నేపథ్యంలో జీవ వైవిధ్యం, వాతావరణం సమతుల్యం ప్రకృతి పరిరక్షణ ఎంత అవసరమో నిత్యం మొక్కలు నాటుతున్న కె.యన్.రాజశేఖర్ నేర్పుతారు. ప్రస్తుతం సమాజంలోచిన్నారుల నుంచి పెద్దవాళ్ళవరకు అందరినీ మొక్కలునాటాలని ప్రోత్సహిస్తూ… అందరికి హరిత…

పేదలు లేని రాజ్యం కోసం పోరాటాలు చేద్దాం..దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకై కృషి చేద్దాం:సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్.

స్థానిక మంచికంటి భవన్ లో గురువారం నాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కొమరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె…

మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచిత అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా మారిందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ ఫైర్,

భద్రాద్రి జిల్లా: మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా మారిందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ అన్నారు కొత్తగూడెంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి…

మానవ సేవే మాధవ సేవ…అద్విత్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అభాగ్యులకు అనర్ధులకు యాచకులకు ఐక్య తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం శ్రీలతబాలకిషన్ దంపతుల కుమారుడు అద్విత్ పుట్టినరోజు సందర్భంగా యాచకులకు అభాగ్యులకు అన్నదానం చేయడం జరిగింది.సంఘ నాయకులు మాట్లాడుతూ..ప్రతి…

రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ కు అత్యవసరంగా ఎబి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉండగా విజయ్ బ్లడ్ బ్యాంక్ కొత్తగూడెం ఇన్చార్జి రక్తదాత బి.వినోద్ కుమార్ వెంటనే వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. ఇప్పటికే 15…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు నివాళులు అర్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆయన పోరాటాలు అణగారిన వర్గాల కోసం.విప్లవ వీరుడు తెలంగాణలో…

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ డిమాండ్

ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ విధానం రద్దు చేసి,పాత పెన్షన్‌ విధానం అమలు పర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్ల జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు.కేంద్ర,రాష్ట్ర…

ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలి.పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: టియస్‌.యుటిఎఫ్‌  రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్.

పాల్వంచ (హేమశ్రీ బాలు రిపోర్ట్స్): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయుటకోసం బడ్జెట్‌లో 15% నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టియస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచలో…