Tue. Mar 24th, 2026

ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ జామెంట్రీ కిట్ పంపీణీ

లక్ష్మీదేవి పల్లి మండలంలో గల జెడ్పి హెచ్ ఎస్ హేమచంద్రాపురం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థిని,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ విద్యార్థులకు పరీక్షకు కావలసిన అన్ని రకాల సామాగ్రిని ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం…

ఇల్లందు క్రాస్ రోడ్డు లో ఠాను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలి:రమేష్ రాథోడ్, జాటోత్ ఠాను నాయక్ జంక్షన్ గా నామకరణం చేయాలి గుగులోత్ భద్రు నాయక్

పాల్వంచ పట్టణ పరిధిలో మైనింగ్ కాలేజ్ ఎదురుగా జాటోత్ ఠాను నాయక్ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.జాటోతు ఠాను నాయక్ తెలంగాణ గిరిజన ఉద్యమ నాయకుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిష్టు పార్టీకి నాయకత్వం వహించిన యుద్ధ…

ప్రజా నాయకుడిగా ఈటల రాజేందర్ సేవలు అమోఘం : లక్ష్మీదేవిపల్లి బిజెపి మండల అధ్యక్షుడు మాలోత్ గాంధీ నాయక్ 

ఇటుక బట్టీల కార్మికుల మధ్య ఈటల జన్మదిన వేడుకలు. ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ సేవలు తరం తరం నిరంతరం,ప్రజల ఆదరణ అభిమానం పొందిన ప్రజా నాయకుడని లక్ష్మీదేవిపల్లి బిజెపి మండల అధ్యక్షుడు మాలోత్ గాంధీ నాయక్ పేర్కొన్నారు.మల్కాజ్గిరి ఎంపీ బిజెపి…

ఉత్తమ పాఠశాల ఎంపీ.యుపిఎస్ పెనుబల్లి

జిహెచ్ఎస్ బాబు క్యాంప్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఎంపీ యుపిఎస్ పెనుబల్లి పాఠశాలకు చుంచుపల్లి మండల ఉత్తమ పాఠశాల అవార్డు శ్రీ గౌరవ భద్రాద్రి కలెక్టర్ నితీష్ వి పాటిల్ గారి చేతుల మీద స్వీకరించడం జరిగింది ఎఫ్ ఎల్ ఎన్…

కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు పెద్ద పీట:కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ యువత,నిరుద్యోగ యువతకు చేయూత నివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరకాలంలోనే 65 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 65…

మార్చి 19 నుంచి పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తులు బుధవారం మార్చి 19 నుంచి ఏప్రిల్ 21 స్వీకరించనున్నారు.మే 13వ తేదీన పాలిసెట్ పరీక్ష జరుగనున్నది.ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అర్హులైన…

సింగరేణిలో కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్.

కొత్తగూడెంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం రాసూరు శంకర్ అధ్యక్షతన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా జేఏసీగా ఏర్పడి కృషి చేయాలని నిర్ణయించాయి.…

మానవత్వం చాటుకున్న ధను క్రియేషన్స్ వై టి ఛానల్ టీమ్… శుభాకాంక్షలు తెలిపిన ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్

అటు దేశ రక్షణలో సైనికుడు, ఇటు ప్రేక్షకులకు తనదైన శైలిలో సామాన్యులకు సైతం ఆనందింప చేస్తున్నా బి ప్రేమ్ కుమార్ ఆర్మీ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో అభాగ్యులకు, యాచాకులకు పేదలకు అన్నదానం ప్రేమ్ డ్యాన్స్ అకాడమి ఆద్వర్యంలో…

హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్

హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ పాల్గొన్నారు.స్థానిక సుజాత నగర్ సీతంపేట బంజార నందు జరిగిన హోలీ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు యువతి యువకులు పాల్గొని హోళీ పండుగ వేడుకలు…