Wed. May 20th, 2026

ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి:టీ.ఎస్ యు.టి.ఎఫ్ మణుగూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు బొల్లు ఐలయ్య,షేక్ మీరా హుస్సేన్.

  తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మణుగూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, షేక్ మీరా హుస్సేన్ లు…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలని ‘డైరెక్టర్ పా’ కు వినతి పత్రం అందజేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్ సి కె ఎస్) సి ఐ టి యు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మేడే లోపూ ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్ సి కె ఎస్- సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ పా గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈఎస్ఐ అమలతో పాటు…

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష విజయవంతం

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నందు నిరాహార దీక్ష కార్యక్రమం విజయవంతం.సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ కోచింగ్

ఇల్లెందు : సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు  నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విధించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు

కొత్తగూడెం లీగల్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విదిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. కేసులు వివరాలు ఇలా…. పాల్వంచ టౌన్ ఎస్. ఐ. డి. రాఘవయ్య…

అతివేగమే ప్రమాదానికి కారణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఖమ్మం వైపు నుంచి వస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయే ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కరవారిగూడెంకి చెందిన కోటియ, లక్ష్మీ…

బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు టీ టైప్ మునీర్ బాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు: బి ఆర్ ఎస్ లక్ష్మీ దేవి పల్లి మండల శాఖ

బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు టీ టైప్ మునీర్ బాయ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన లక్ష్మీదేవిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్ మరియు లక్ష్మీదేవిపల్లి మండల మైనార్టీ నాయకులు…

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి:రాష్ట్ర అధ్యక్షులు బి.వీరు నాయక్…,జిఓ.యం.ఎస్ నెం.3,స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలి:బానోత్.రాములు నాయక్

మహబూబాబాద్:బయ్యారం మండల కేంద్రము లో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్. రాములు నాయక్, గౌరవ అధ్యక్షుడు శివ…