5న కొత్తగూడెంలో జరిగే యుయస్పిసి ధర్నాను జయప్రదం చేయండి: టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి (యుయస్పిసి) మూడు దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 5న కొత్తగూడెంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని శుక్రవారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారం ప్రధానోపాధ్యాయులు డి.జగన్ చే జరిగిన యూఎస్పిసి మూడు దశల…
