రాష్ట్ర స్థాయి విలునేత్రం పోటీల్లో మెరిసిన ఉమ్మడి ఖమ్మం క్రీడాకారులు.అభినందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా విలునేత్రం సంఘం అధ్యక్షులు సారంగపాణి, జనరల్ సెక్రెటరీ పుట్ట శంకరయ్య, జిల్లా యువక్రీడాల అధికారి టి.సునీల్ రెడ్డి
హైదరాబాద్లోని డిల్లీ పబ్లిక్ పాఠశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విలునేత్రం (ఆర్చరీ) పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో కె.రామ్ చరణ్ స్వర్ణ…




