కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం
బుధవారం రోజు కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు జరిగాయి.అనంతరం భక్తులు తీర్థ…










