Tue. May 5th, 2026

Category: Political

Political news

భూచర జీవరాసులపై కరుణా భావంతో ఉండాలి: కిన్నెరసాని ఉపాద్యాయులు సతీష్ కుమార్

         ఇంటి వాకిలిలోకి వచ్చిన తాబేలును ప్రేమతో తిరిగి నీటిలోకి వదిలిన మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని సైన్స్ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ మానవతా దృష్టికి నిలువుటద్దంగా నిలిచారు. తాబేలును ఎలాంటి హాని జరపకుండా జాగ్రత్తగా ఎత్తుకుని…

టేకులపల్లిలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి “ఆపరేషన్ సింధూర్” మరియు భారత ఆర్మీ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేజావత్…

ఎ జి హెచ్ ఎస్ బొల్లోరిగూడెం పాటశాలలో కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు

     ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఐ.ఏ.ఎస్ ఆదేశానుసారం,ప్రతి నెల రెండవ మరియు చివరి శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించి ఉన్నారు.ఈ మేరకు పాల్వంచ బొల్లోరిగూడెం…

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కె రన్ విజయవంతం

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కె రన్ ఘనంగా జరిపారు.ఈ రన్ కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద ప్రారంభమై,వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్…

ఐక్య తల్లిదండ్రుల సంఘం కార్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 

చుంచుపల్లి మండల కేంద్రంలోని ఐక్య తల్లిదండ్రుల సంఘం కార్యాలయంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మారుతి రత్నాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,వైస్ ప్రెసిడెంట్ గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొని…

ఆదామరిచి ప్రయాణం చేస్తే… ప్రమాదమే..

పాల్వంచ నుండి కిన్నెరసాని దారిలోని కరకవాగు ప్రధాన రహదారి పైపు లీకేజీ మరియు వర్షాల కారణంగా గోతులమయమై ప్రమాదకరంగా మారింది.రోడ్డుపై,గత కొన్ని నెలలుగా లీకేజీ నీరు నిలిచి వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు.ఈ రహదారిపై ఆదమర్చి ప్రయాణిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా రవి రాథోడ్ విజ్ఞప్తి

మొంథా తుపాను ప్రభావంతో నిన్న రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతు రహదారులు జలమయమయ్యాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…

జిల్లా యన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా యన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి జన్మదిన వేడుకలు 

యన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా డి.సి.సి కార్యాలయంలో కేక్ కట్…

రైతు బాంధవుడు భాగం కేశవరావుకు ఘన నివాళులు: సర్వారం మాజీ సర్పంచ్ బానోత్ మాన్సింగ్ 

సుజాత నగర్ మండలం కొత్త అంజనాపురం గ్రామ ప్రముఖ రైతు బాంధవుడు,రాజకీయ నాయకుడు భాగం కేశవరావు (కేశవులు) అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయనకు సర్వారం మాజీ సర్పంచ్ బానోత్ మాన్సింగ్ ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు భాగం శంకరయ్య,భాగం…

డిఏ బకాయిలు చెల్లించి పిఆర్సి ప్రకటించాలి : టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ డిమాండ్

ఆళ్లపల్లి:ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించి, కొత్త పిఆర్సిని ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.జడ్పీహెచ్ఎస్ మర్కోడు పాఠశాలలో సంఘం మండల అధ్యక్షులు అగ్గి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో…