Wed. May 6th, 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

j365news,Kothagudem:   ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను…

సిపిఎస్ రద్దుకై డిమాండ్. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు పిఆర్‌టియు టీఎస్ మెమోరాండం

  సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో జరగనున్న సిపిఎస్ రద్దు మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో,పిఆర్‌టియు టీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం చేయాలని ఆదేశాలిచ్చారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను మట్టితో పూడిపించి మానవత్వం చాటుకున్న రావు కిరణ్ కుమార్.

లక్ష్మిదేవి పల్లి మండలం, హమాలి కాలనీ లో మెయిన్ రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితుల్లో ఉండటంతో చాతకొండ నివాసి రావు కిరణ్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు.ఆదివారం స్థానిక 6 వ బెటాలియన్ కమాండర్ శివ ప్రసాద్…

యూనియన్ కోఆర్డినేషన్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నా టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహాన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఇఓ కార్యాలయంలో యూనియన్ కోఆర్డినేషన్ సమీక్షా సమావేశం డిఇఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…

మేము సైతం అంటూ…మహిళలు కోటి గింజల సేకరణ,నాటే కార్యక్రమం

“ప్రకృతి హరిత దీక్ష , భావితరాలకు రక్ష” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవు తున్నారు.“ప్రకృతిని మనం కాపాడితే… ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ మహిళలు కూడా కోటి గింజల సేకరణ,నాటే కార్యక్రమాల్లో చురుకుగా…

విద్యార్థుల అంతర్గత నైపుణ్యాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం: అశ్వరావుపేట ఎంఎల్ఏ జారే అది నారాయణ 

.    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కమలాపురంలో ఇన్స్పైర్ మరియు ఇగ్నైట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మేటిమేషన్ విద్యార్థులకు ప్రేరణ,నడవడిక, జ్ఞానం అనే అంశం కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే…

రామడుగు రాధా పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించిన శ్రీనగర్ కాలనీ మాజీ సర్పంచ్,లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్

ఆర్ఎస్ఎస్ ప్రముఖులు,వాణిజ్య పన్నుల శాఖలో అధికారిగా పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు స్వర్గీయ రామడుగు పురుషోత్తం ధర్మపత్ని రామడుగు రాధా తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీనగర్ కాలనీ మాజీ…

లోడిగా అఖిల్  స్నేహితుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం.

.   సంతోష్ నగర్ నందు గల మణుగూరు శ్రీవిద్య స్కూల్ లో లోడిగా అఖిల్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అఖిల్ తల్లిదండ్రులు లోడిగా రామారావు జయమ్మ చేతుల మీదుగా మహా అన్నదానం చేశారు.అదేవిధంగా విద్యార్థుల కు స్కూల్ వైట్ డ్రెస్…

ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.వక్తలు మాట్లాడుతూ…ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన స్వాతంత్రం. అహింసా మార్గంలోనే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాం” అని పేర్కొన్నారు.పిల్లల వేషధారణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్…