సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి-నాగకృష్ణ బయ్య అభిమన్యు
J365న్యూస్, కొత్తగూడెం:భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు మేధావులు విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నాగకృష్ణ కృష్ణ బయ్య అభిమన్యు పిలుపునిచ్చారు.…


