Fri. Aug 7th, 2026

అంగరంగ వైభవంగా సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాలు

J365 NEWS.  మణుగూరు మండలంలో సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినవి. సేవాలాల్ సేన ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా సేవాలాల్ సేన మణుగూరు మండల కమిటీ, సేవాలాల్ సేన వ్యవస్థాపక…

ఉపాధ్యాయులను అభినందించిన హెచ్ఎం యన్ .చందు

J365 న్యూస్ పాల్వంచ:టీచర్స్ డే సందర్భంగా ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న 10వ తరగతి బోధించు ఉపాధ్యాయులకు సోమవారం నాడు స్థానిక మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు యన్ .చందు…

పడుకొని తినడం – ప్రాణాలకు ముప్పు కలిగించే అలవాటు

J365 NEWS: మన రోజువారీ జీవనశైలిలో సౌలభ్యం కోసం జనం అనేక మార్పులు చేసుకుంటున్నారు. కొందరు మంచంపై పడుకొని లేదా సోఫాపై వాలుతూ భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది నిరపాయం అనిపించినా, వైద్యపరంగా ఇది చాలా ప్రమాదకరం, కొన్ని సందర్భాల్లో…

జెడ్పీ హెచ్‌ఎస్ కోయచలక ఉపాధ్యాయురాలు బి.శారద కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

రఘునాథపాలెం మండలంలోని జెడ్పీ హైస్కూల్ కోయచలకలో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.శారద జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు,సహ ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమెను అభినందించారు.శారద కృషి, బోధన పట్ల ఉన్న అంకితభావం విద్యార్థులకు…

బెస్ట్ టీచర్ అవార్డ్ తీసుకున్నా ఎంపిపిఎస్ తుంగారం హెచ్.ఎం అజ్మీర రమేష్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ తీసుకున్నా ఎంపిపిఎస్ తుంగారం హెచ్.ఎం అజ్మీర రమేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తుంగారం చండ్రుగొండ మండలం ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అజ్మీర రమేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా బెస్ట్ టీచర్ గా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ…

మట్టి వినాయక విగ్రహాల నిర్వహకులకు గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం: రమేష్ రాథోడ్

హైందవ సంస్కృతి పరిరక్షణ పర్యావరణ హాని చేయని,జీవ వైవిధ్యం కోసం కృషి చేస్తూ పాల్వంచ పట్టణ పరిధిలో గణేష్ గ్రౌండ్,కేటీపియస్ పాల్వంచ ఏ-కాలనీ లో ఏర్పాటు చేసిన వినాయక మట్టి విగ్రహ దాత రామి శెట్టి వెంకటకృష్ణారావు. కమిటీ అధ్యక్షులు భానోత్…

సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి-నాగకృష్ణ బయ్య అభిమన్యు

J365న్యూస్, కొత్తగూడెం:భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు మేధావులు విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నాగకృష్ణ కృష్ణ బయ్య అభిమన్యు పిలుపునిచ్చారు.…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

j365news,Kothagudem:   ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను…

సిపిఎస్ రద్దుకై డిమాండ్. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు పిఆర్‌టియు టీఎస్ మెమోరాండం

  సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో జరగనున్న సిపిఎస్ రద్దు మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో,పిఆర్‌టియు టీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం చేయాలని ఆదేశాలిచ్చారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…