Tue. May 5th, 2026

ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ

       బాలల దినోత్సవం సందర్భంగా లక్ష్మీ దేవి పల్లి మండల ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌)ను శుక్రవారం నాడు…

పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి:సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్

   సేవాలాల్ సేన లక్ష్మీదేవి పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ..భారీ వర్షాల ప్రభావంతో, కేంద్ర/సీసీఐ హఠాత్తుగా…

గిరిజన విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ఐటిడిఏ పి.ఓ బి.రాహుల్ ఐఏఎస్

      గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో క్రీడా ప్రతిభ కలిగిన వారిని గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు.మంగళవారం రాత్రి ఐటిడిఏ…

మణుగూరులో పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ, వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసిన సామాజిక వేత్త న్యాయవాది కర్నె రవి

మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ, వీధి కుక్కల నివారణపై తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి ఎంపీడీవో  శ్రీనివాస్ కి కమిషనర్ ప్రసాద్ గార్లకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన…

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని పలు బూత్ లలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి…

కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం

బుధవారం రోజు కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు జరిగాయి.అనంతరం భక్తులు తీర్థ…

ధర్మనాయక్ ద్వితీయ వర్ధంతి మరియు విగ్రహస్థూప ఆవిష్కరణ సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులర్పించిన బంజారా నాయకులు

      గిరిజన సంఘ ఉద్యమ నేత సిపిఎం నాయకుడు గుగులోత్ ధర్మనాయక్ ఉమ్మడి జిల్లా పాదయాత్ర నిర్వహించి లంబాడీల కోసం పార్టీలకు అతీతంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేసిన గిరిజన సంఘ నేత అమర జీవి…

ఎస్‌టి జాబితా రక్షణకు ఢిల్లీలో గిరిజన విద్యార్థుల ధర్నా పిలుపు : జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్

        ఎస్‌టి జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని, అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం…

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కూనంనేని

    సింగరేణి సహకారంతో ఈ నెల 11న భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జీఎం…