ఆదామరిచి ప్రయాణం చేస్తే… ప్రమాదమే..
పాల్వంచ నుండి కిన్నెరసాని దారిలోని కరకవాగు ప్రధాన రహదారి పైపు లీకేజీ మరియు వర్షాల కారణంగా గోతులమయమై ప్రమాదకరంగా మారింది.రోడ్డుపై,గత కొన్ని నెలలుగా లీకేజీ నీరు నిలిచి వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు.ఈ రహదారిపై ఆదమర్చి ప్రయాణిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని…










