సమగ్ర శిక్షా పథకం 2026 వరకు మాత్రమేనా…?
J365NEWS,VIJAYAWADA: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBVs) శాశ్వత బోధక సిబ్బంది నియామకంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేద బాలికల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది.న్యాయమూర్తులు బట్టు దేవానంద మరియు హరిహరనాథ్…










