Tue. Feb 3rd, 2026

కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్.

.    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్.ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ..సమస్త మానవాళికి మనుగడకు…

దేవీ నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన ఆయుధ పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

     భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సోమవారం దసరా నవరాత్రుల సందర్భంగా ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన పూజలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…

పాలకులది కుట్రదారులది విభజించు, పాలించు విధానం-ఆత్మగౌరవ సభ లో జేఏసీ నాయకులు.

––లంబాడీల మూల వాసులు,పాలకులది కుట్రదారులది విభజించు, పాలించు విధానం,ఆదివాసీ, గిరిజనులు అంతా ఒక్కటే, —కుట్రలకు వ్యతిరేకంగా లంబాడిల ఆత్మగౌరవ సభలో ఐక్యత చాటిన లంబాడీలు. –మానుకోట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన లంబాడి ఆత్మగౌరవ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…

లంబాడీల పై అసత్య ప్రచారాన్ని వెంటనే మానుకోవాలి : ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్

J365NEWS:  కొత్తగూడెం జిల్లా నుంచి మానుకోటలో జరిగిన లంబాడీల ఆత్మగౌరవ సభకు భద్రాద్రి జిల్లా గిరిజన సంఘాల ప్రధాన నాయకులు LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్,జుంకీలాల్,లాల్…

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయుడు డి కృష్ణ

రక్త దానం మరొకరికి ప్రాణ దానం.ఈ మేరకు బానోత్ కళ గర్భాశయ కణితి శస్త్రచికిత్స కోసం రక్తం అవసరం ఉండడంతో…. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు డి.కృష్ణ బి పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు.దీనితో ఆయనను కుటుంబ…

భద్రాచలం ఐటిడిఏ డీడీ మణెమ్మకు పదోన్నతి… శుభాకాంక్షలు తెలిపిన TWNGO యూనియన్

భద్రాచలం ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న మణెమ్మ కు ప్రమోషన్ లభించింది.ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖలో ప్లానింగ్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి…

లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

లక్ష్మీదేవిపల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా మాజీ సర్పంచ్ తాటి పద్మ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ మేరకు మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రకృతితో మమేకమై సంతోషంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రజలు యువతి యువకులు…

సుప్రీం ఆటోమొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన డా.జి.యస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ:మోదుగు జోగారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ఆటో మొబైల్ షాప్ ప్రారంభించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన గుండపనేని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి,వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు జోగారావు.ఐ టెక్…

సుప్రీం ఆటోమొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జెబి బాలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ఆటో మొబైల్ షాప్ ప్రారంభించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన గుండపనేని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి,వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని తెలిపిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్…