డిఏ బకాయిలు చెల్లించి పిఆర్సి ప్రకటించాలి : టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ డిమాండ్
ఆళ్లపల్లి:ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించి, కొత్త పిఆర్సిని ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.జడ్పీహెచ్ఎస్ మర్కోడు పాఠశాలలో సంఘం మండల అధ్యక్షులు అగ్గి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో…










