Mon. Feb 2nd, 2026

కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం

బుధవారం రోజు కార్తీకమాసం సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు జరిగాయి.అనంతరం భక్తులు తీర్థ…

ధర్మనాయక్ ద్వితీయ వర్ధంతి మరియు విగ్రహస్థూప ఆవిష్కరణ సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులర్పించిన బంజారా నాయకులు

      గిరిజన సంఘ ఉద్యమ నేత సిపిఎం నాయకుడు గుగులోత్ ధర్మనాయక్ ఉమ్మడి జిల్లా పాదయాత్ర నిర్వహించి లంబాడీల కోసం పార్టీలకు అతీతంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేసిన గిరిజన సంఘ నేత అమర జీవి…

ఎస్‌టి జాబితా రక్షణకు ఢిల్లీలో గిరిజన విద్యార్థుల ధర్నా పిలుపు : జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్

        ఎస్‌టి జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని, అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం…

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కూనంనేని

    సింగరేణి సహకారంతో ఈ నెల 11న భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జీఎం…

భూచర జీవరాసులపై కరుణా భావంతో ఉండాలి: కిన్నెరసాని ఉపాద్యాయులు సతీష్ కుమార్

         ఇంటి వాకిలిలోకి వచ్చిన తాబేలును ప్రేమతో తిరిగి నీటిలోకి వదిలిన మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని సైన్స్ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ మానవతా దృష్టికి నిలువుటద్దంగా నిలిచారు. తాబేలును ఎలాంటి హాని జరపకుండా జాగ్రత్తగా ఎత్తుకుని…

టేకులపల్లిలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి “ఆపరేషన్ సింధూర్” మరియు భారత ఆర్మీ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేజావత్…

ఎ జి హెచ్ ఎస్ బొల్లోరిగూడెం పాటశాలలో కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు

     ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఐ.ఏ.ఎస్ ఆదేశానుసారం,ప్రతి నెల రెండవ మరియు చివరి శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించి ఉన్నారు.ఈ మేరకు పాల్వంచ బొల్లోరిగూడెం…

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కె రన్ విజయవంతం

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కె రన్ ఘనంగా జరిపారు.ఈ రన్ కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద ప్రారంభమై,వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్…

ఐక్య తల్లిదండ్రుల సంఘం కార్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 

చుంచుపల్లి మండల కేంద్రంలోని ఐక్య తల్లిదండ్రుల సంఘం కార్యాలయంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మారుతి రత్నాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,వైస్ ప్రెసిడెంట్ గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొని…

ఆదామరిచి ప్రయాణం చేస్తే… ప్రమాదమే..

పాల్వంచ నుండి కిన్నెరసాని దారిలోని కరకవాగు ప్రధాన రహదారి పైపు లీకేజీ మరియు వర్షాల కారణంగా గోతులమయమై ప్రమాదకరంగా మారింది.రోడ్డుపై,గత కొన్ని నెలలుగా లీకేజీ నీరు నిలిచి వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు.ఈ రహదారిపై ఆదమర్చి ప్రయాణిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని…